శ్రీ తల్లావజ్ఝల శివాజీ చేసిన సంకలనం 'త్రిపథ'. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భాగవతం, కవిత్రయ ఆంధ్ర మహాభారతం, పోతన భాగవతం నుంచి యదాతథంగా సకల విశేషాలు.